Wednesday, May 15, 2024

ఆ రెండు జట్లపై ఒత్తిడి ఖాయం

- Advertisement -
- Advertisement -

Pressure on Afghanistan-New Zealand teams

 

ముంబై: ప్రపంచకప్ గ్రూప్2లో సెమీఫైనల్ స్థానం కోసం రసవత్తర పోరు నెలకొందని భారత మాజీ కెప్టెన్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే పాకిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించగా మిగిలిన బెర్త్ కోసం మూడు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొందన్నాడు. ఆదివారం అఫ్గానిస్థాన్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో దీనిపై స్పష్టత వస్తుందన్నాడు. ఒకవేళ అఫ్గాన్ సంచలన విజయం సాధిస్తే మాత్రం టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖాయమన్నాడు. నమీబియాపై భారీ విజయం సాధించి భారత్ నాకౌట్‌కు దూసుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఇక ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇటు కివీస్ అటు అఫ్గాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవడం తథ్యమన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News