Home Search
కరోనా పాజిటివ్ - search results
If you're not happy with the results, please do another search
కుమ్రంభీం జిల్లాలో ఒక్కరోజే 209 కరోనా పాజిటివ్లు
ఆసిఫాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం ఒక్కరోజే 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్యాధికారి కుమ్రంబా లు తెలిపారు. ఆసిఫాబాద్లో 2, బెజ్జూరులో 2, చింతలమానేపల్లిలో 1,...
మాజీ సిఎంకు కరోనా పాజిటివ్
గువహటి: భారత్ లో కోవిడ్-19 వికృత రూపం దాల్చుతోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను సైతం కరోనా వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ కు కరోనా...
ముంబయిలో కరోనా విలయతాండవం.. 53మంది జర్నలిస్టులకు పాజిటివ్
ముంబయి: దేశంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యమంగా మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో ముంబయిలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ముంబయిలో...
మహబూబ్నగర్లో కరోనా కలకలం.. 23 రోజుల చిన్నారికి పాజిటివ్
మహబూబ్నగర్: జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జిల్లాలో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా సోకొనట్లు...
కరోనాతో ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్తో చనిపోయారని కేంద్రం...
ఎంజిఎంలో ముగ్గురు చిన్నారులకు కరోనా
మన తెలంగాణ/వరంగల్ ఎంజిఎం: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజిఎం)లోని పిల్లల విభాగంలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ సోకినట్లు ఆ స్పత్రి కార్యనిర్వహణ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పిల్లల విభాగంలో...
ఎపిలో కరోనాతో మహిళ మృతి
అమరావతి: కరోనా వైరస్ సోకి ఓ మహిళ(51) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఓ మహిళ అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమె దగ్గు,...
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
ఎపి ప్రజలను భయపెడుతున్న కరోనా
ముగిసిపోయిందనుకున్న కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్ వ్యాప్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా ఎపిలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరు-1, వైజాగ్-3 పాజిటివ్...
నిలోఫర్ ఇద్దరు చిన్నారులకు కరోనా
నాంపల్లి : హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల నుంచి ఇద్దరు చిన్నారులకు తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు రావడం కుటుంబసభ్యులు అనుమానంతో నిలోఫర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వారికి కోవిడ్ సోకిందని...
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణలో మరో 6 కేసులు నమోదు
హైదరాబాద్: కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్1… నిశ్శబ్దంగా విస్తరిస్తున్నట్లుగా అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. నిన్నటివరకూ తెలంగాణలో ఆరు కేసులు వెలుగు చూశాయి. గురువారం రాష్ట్రంలో కొత్తగా మరో 6...
మళ్లీ కరోనా ఘంటికలు
కలకలం రేపుతున్న కొత్త వేరియంట్
మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ వైరస్ పూర్తిగా వెళ్లిపోయిందనుకుని అందరూ సాధారణ జీవితం గడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా రూపాంతరం చెందుతూ జెఎన్...
కేరళలో కరోనా కొత్త వేరియంట్
79ఏళ్ల మహిళలో జెఎన్.1 వేరియంట్ను గుర్తించిన అధికారులు
వేగంగా విస్తరిస్తుందని శాస్త్రజ్ఞుల వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు...
కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్ వేరియంట్...
మళ్లీ కరోనా అలజడి
ఒకేరోజు 166 కరోనా కేసులు
అన్నీ కేరళలోనే నమోదు
అలర్ట్గా ఉండాలని కేంద్రం సూచన
ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ : కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల...
మహబూబాబాద్ లోని పాఠశాలలో 26 మందికి కరోనా….
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. గార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో కరోనా విజృంభిస్తోంది. 14 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు కరోనా సోకింది. తొర్రూరు సోషల్ వెల్ఫేర్...
కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు
పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని...
Corona: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో ఐదుగురు మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,994 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...
దేశంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదు..
దేశంలో గడిచిన 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలిందని సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా...