Home Search
ఖైరతాబాద్ మహా గణపతి - search results
If you're not happy with the results, please do another search
ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: వినాయక చివితి పర్వదినం సందర్భంగా సోమవారం 63 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించు కోవటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంత జన సంద్రంగా మారింది. ఖైరతాబాద్...
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి..
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. నగరంలోని హుస్సేన్ సాగర్ లో మంచమఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం పూర్తైంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా వేలది భక్తులు తరలి రావడంతో ట్యంక్ బండ్...
ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. మహాగణపతిని పలువురు ప్రముఖులు హర్యానా దత్తాత్రేయ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్ఎ దానం నాగేందర్ తదితరులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు...
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఖైరతాబాద్ గణేషుడిని మొత్తం 2 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ భారీ గణేషుడిని చూసేందుకు...
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహా లక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా...
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్, మంత్రి తలసాని
హైదరాబాద్: వినయకచవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. లంబోధరుడిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.....
పూర్తయిన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాం తయారీ
సెల్పీల కోసం పోటీపడుతున్న భక్తులు
ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. కొవిడ్ ప్రభావంతో గతేడాది...
ఈ ఏటా ఖైరతాబాద్ గణేశుడు రూపం ఇదే..
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులు గత వారం క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఈరోజు ఆవిష్కరించింది. ఈ...
ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులను శుక్రవారం నుంచి ప్రారంభించామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ వెల్లడించారు. ఈసారి 45 అడుగులు కుదిరితే అంతకంటే...
బైబై గణేశా…
ట్యాంక్ బండ్... భక్తజన బంధు
ప్రశాంతంగా నిమజ్జనం
అశేషభక్తజనం కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి గణనాథులు
మధ్యాహ్నం ఒంటి గంటకు సాగర్ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి
పకడ్బందీ ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం
ట్రాఫిక్కు...
కన్నుల పండువగా వినాయక నిమజ్జనం
వర్షంలోనూ అవిఘ్నంగా సాగిన హైదరాబాద్ శోభాయాత్ర
రాష్ట్రమంతటా ఘనంగా గణనాథుల ఊరేగింపు
ఉ.8.18గం.కు ప్రారంభమై, మ.3గం. ప్రాంతంలో హుస్సేన్సాగర్ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి, రూ.18.90లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, దక్కించుకున్న ఎపి...
ప్రశాంతంగా నిమజ్జనం
మన తెలంగాణ/హైదరాబాద్ : చెదురుమొదురు ఘటనలు మినహా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మళ్లీ ఏడాది తిరిగిరమ్మంటూ లంబోదరులను...
ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
సిటిబ్యూరోః గ్రేటర్ హైదరాబాద్లోని వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పూజ చేసిన తర్వాత భక్తులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది....
‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య
ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం
భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
నేడు నిమజ్జనం
హైదరాబాద్లో నేడు నిమజ్జనం
హుస్సేన్సాగర్ చుట్టూ 22 క్రేన్ ఏర్పాటు
శోభయాత్రకు 12వేల మంది పోలీసులతో బందోబస్తు
పాతబస్తీలో ప్రత్యేకంగా 2,500 పోలీసులతో భద్రత
శోభయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మూడు జిల్లాలకు ప్రత్యేక సెలవు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శుక్రవారం ఘనంగా...
భక్తులతో కిక్కిరిసి పోతున్న మెట్రో రైళ్లు
జనం సంద్రంగా మారిన ఖైరతాబాద్ స్టేషన్
గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్త జనం
రూట్ గైడ్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించిన మెట్రో
ప్రస్తుతం 4 లక్షల దాటిన మెట్రో ప్రయాణికుల సంఖ్య
మన తెలంగాణ, హైదరాబాద్ :...
హుస్సేన్ సాగర్లో మట్టివిగ్రహాలే
నిమజ్జనానికి చురుగ్గా ఏర్పాట్లు
పిఒపి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక కొలనులు
హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకుల నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సామూహిక నిమజ్జనం నిర్వహించనున్నారు....
గంగమ్మ ఒడికి గణపయ్యలు
రాష్ట్రవ్యాప్తంగా భక్తుల కోలాహలం మధ్య గణేశ్ నిమజ్జనాలు
ఆరుగంటల పాటు కొనసాగిన మహా గణపతి శోభాయాత్ర
ట్యాంక్బండ్కు వేలాదిగా తరలివచ్చిన భక్తులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నవరాత్రి పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. హైదరాబాద్తో పాటు...
నేడే నిమజ్జనం
శనివారం నాడు ప్రగతి భవన్లో గణపతి హోమం నిర్వహిస్తున్న సిఎం కె.చంద్రశేఖర్రావు శోభమ్మ దంపతులు. మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, సిఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులున్నారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్...
గంగమ్మ ఒడికి గణనాథుడు
హైదరాబాద్: నగరంలో పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు ట్యాంక్ బండ్ వైపు పయనమవుతున్నారు. సోమవారం ఉదయం 11గంటల నుంచి మహాగణపతి ఊరేగింపు ప్రారంభం కానుందని ఉత్సవ సమితి పేర్కొంది. మధ్యాహ్నం 3గంటలలోగా...