Friday, April 26, 2024
Home Search

జమ్ముకాశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
2 migrant wounded after terror attack in Anantnag

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. తీవ్రంగా గాయపడిన కార్మికులు

శ్రీనగర్‌ః జమ్ముకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బుధవారం ఉదయం అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన...
Car Accident in Rajouri

జమ్ముకాశ్మీర్ లో ఘోర కారు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజౌరి జిల్లాలోని తనమండి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా...
Two terrorists attempting suicide attack at army camp

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో ఇద్దురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....

ఢిల్లీ, జమ్ముకాశ్మీర్ లో భూకంపం..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, జమ్ముకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప...
India Stops Ravi Water Flow To Pakistan

పాకిస్తాన్ కు రావి జలాలు బంద్!

సిందునదికి ఉప నది అయిన రావి నదీజలాలను పాకిస్తాన్ కు ప్రవహించకుండా భారత ప్రభుత్వం కట్టడి చేసింది. ఇరు దేశాల మధ్య 1960లో జరిగిన ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు...
Rajendranagar PS won the best police station award in the country

దేశంలోనే బెస్ట్ పోలీసు స్టేషన్ అవార్డు అందుకున్న రాజేంద్రనగర్ పిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ నిలిచింది. దేశంలోనే బెస్ట్ పిఎస్ ట్రోఫీని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రదానం చేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో...

కర్ణాటక ఫలితమే తెలంగాణలో రాబోతుంది

సూర్యాపేట : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం...

కాలివంతెన కూలి 40మందికి గాయాలు

ఉదంపూర్: జమ్ముకాశ్మీర్ లోని ఉదమ్‌పూర్ జిల్లాలో శుక్రవారం కాలివంతెన కూలి 40మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. బెయిన్ గ్రామంలో బైసాఖి ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది....
RBI

ఆర్‌బిఐ ‘అడ్డుపుల్ల’

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక అవసరాలు తీరకుండా అడ్డుపుల్లలు వేయడంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)లు పోటీలుపడుతున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయనే విమర్శలున్నాయి. న్యాయంగా,...
Cheating in the name of PhD admission

పిహెచ్‌డి అడ్మిషన్ పేరుతో ఛీటింగ్

అడ్మిషన్ ఇప్పిస్తానని రూ.4.80లక్షలు తీసుకున్న నిందితుడు అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్: పిహెచ్‌డి అడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పి పలువురు అమాయకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని రాచకొండ...
Two Lashkar Terrorists Killed In Srinagar Encounter

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. జెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో సైన్యంపై...
ED issues summons to Farooq Abdullah

జమ్ముకశ్మీర్ మాజీ సిఎంకు ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు శుక్రవారం ఈడీ నోటీసులిచ్చింది. ఈ నెల 31 విచారణకు హాజరుకావాలని ఫరూక్ కు నోటీసుల్లో తెలిపింది. ఫరూక్ ను ఏ కేసులో విచారణకు పిలిచారో...
TV actress Amreen Bhat killed in terrorist shooting

ముష్కరుల కాల్పుల్లో కాశ్మీరీ నటి అమ్రీన్ భట్ మృతి

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. బుద్గామ్‌ జిల్లాలో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు ఓ మహిళా టీవీ ఆర్టిస్టు అమ్రీన్‌ భట్‌ను కాల్చి చంపారు. ఈ ఘటనలో...
9 killed in road accident in Jammu and Kashmir

లోయలో పడిన కారు: తొమ్మిది మంది మృతి

పూంఛ్ : జమ్ముకాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బఫ్లియాజ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి...
2 terrorists killed in encounter in Jammu and Kashmir

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

కాశ్మీర్: జమ్ముకాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని అంషిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీసులు ఇద్దరు ముష్కరులను హతమార్చారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో...
Corona prevention costs billions every two years

కరోనా నివారణకు రెండేళ్లకు వేలకోట్లు ఖర్చు

హైదరాబాద్: జనజీవనాన్ని అతలాకుతలం చేసి.. ఎందరో ప్రాణాలను... మరెందరో ఉద్యోగాలను, ఇంకెదరో జీవితాలను అస్తవ్యస్తం చేసింది కరోనా మహమ్మారి.. వైరస్ మొదటి సంవత్సరం నామ మాత్రంగా ఉన్నా, రెండో విడత మాత్రం కరోనా...
Terrorists kill two Cops in Srinagar

శ్రీనగర్‌లో ఉగ్రదాడి (వీడియో)

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భగత్ బర్జల్లా ప్రాంతంలో  సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఓ దుకాణం వద్ద నిలబడ్డ సెక్యూరిటీ సిబ్బందిపై ఎకె-47తో కాల్పులు జరిపి...
Peddapalli Jawan died in Encounter at Baramulla

ఉగ్రదాడిలో తెలంగాణ జవాను మృతి..

పెద్దపల్లి: జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో తెలంగాణ జవాను మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు బారముల్లాలో ఉగ్రవాదులతో జరిగిన హోరాహోరీ పోరులో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి...

ఇండియాలో కరోనా విలయతాండవం… రెండున్నర లక్షలు దాటిన కేసులు..

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 9,983 కొత్త కరోనా కేసులు నమెదు కాగా, 206 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు...
4 Terrorists killed by Security Forces in Shopian Encounter

మరో నలుగురు ఉగ్రవాదులు హతం..

శ్రీనగర్‌ః జముకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజామున జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో 24 గంటల్లో తొమ్మిది మంది తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....

Latest News