Home Search
జస్టిస్ అరుణ్ మిశ్రా - search results
If you're not happy with the results, please do another search
కోర్టులలో జస్టిస్ పోస్టుల భర్తీ అసంపూర్తి
న్యూఢిల్లీ : దేశంలో ప్రధాన న్యాయస్థానాలలో న్యాయమూర్తుల స్థానాలు కొన్ని ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా, మూడు హైకోర్టులు చాలా కాలంగా రెగ్యులర్ చీఫ్ జస్టిస్లు...
ఎస్సి ఉపకులాలకు న్యాయమెప్పుడు?
75 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాటి ఫలాలు నేటికీ అనేక కులాలకు అందడం లేదు. ముఖ్యంగా ఎస్సిల్లో ఉపకులాలుగా వున్న ప్రజలు అభివృద్ధికి ఎంతో దూరంలో వున్నారు....
కోర్టు ధిక్కార కేసు నుంచి ప్రశాంత్ భూషణ్కు పెద్ద ఊరట
న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై నమోదైన కోర్టు ధిక్కార అభియోగాలపై విచారణ నిలిపి వేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. 2009 లో తెహల్కా పత్రికతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో అవినీతిపై చేసిన...
వర్గీకరణ దిశగా!
షెడ్యూల్డ్ కులాల (ఎస్సిలు) రిజర్వేషన్లలో సగ భాగాన్ని వాల్మీకులు, మజాబీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుతుందని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడిచ్చిన తీర్పు ఎస్సిల...
కోర్టు ధిక్కార దోషం!
‘ధిక్కారముల్ సైతునా’ అంటూ సుప్రీంకోర్టు, ప్రఖ్యాత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ను దోషిగా నిర్ధారించింది. ఆయన తన ట్వీట్ల ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలకున్న విశ్వాసాన్ని కదిలించి వేసే ప్రయత్నం...
ఆడబిడ్డకూ ఆస్తిలో పాలు
ఆడపిల్లకూ తండ్రి ఆస్తిలో సమాన హక్కు
తండ్రి 2005కు ముందు మరణించినా కుమార్తెకు ఆస్తి పొందే హక్కు
కుమార్తె ఎప్పటికీ కుమార్తే.. సమష్టి కుటుంబంలో భాగస్వామే
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆరు నెలల్లోగా పెండింగ్ కేసులు పూర్తి చేయాలని...
ఎజిఆర్ బకాయిల చెల్లింపుపై రోడ్మ్యాప్ ఇవ్వండి
టెల్కోలను ఆదేశించిన సుప్రీం కోర్టు, కేసు విచారణ 18కి వాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు స్థూల ఆదాయం (ఎజిఆర్) చెల్లింపులపై తుది రోడ్మ్యాప్ను దాఖలు చేయాలని సుప్రీం కోర్టు టెల్కోలకు ఆదేశించింది. సమర్పించిన...
ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున డెత్వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
సుప్రీంకోర్టును మూసేద్దామా?
న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని...
ఎస్సి, ఎస్టి చట్టానికి రాజ్యాంగబద్ధత ఉంది: సుప్రీం
న్యూఢిల్లీ: ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక సవరణ చట్టానికి రాజ్యంగబద్ధత ఉందని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి...
రిజర్వేషన్ కోటాలో వివక్ష చూపకూడదు
న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వాలు సెలెక్టివ్గా(తనకు నచ్చిన వారిని గుర్తించడం)ఉండరాదని, ఎందుకంటే అదిప్రమాదకరమైన బుజ్జగింపు ధోరణికి దారి తీస్తుందని రిజర్వ్డ్ కేటగిరీల్లో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా...
వర్గీకరణపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం
23 పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం
న్యూఢిల్లీ : రిజర్వ్డ్ కేటగిరీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా, అవి చెల్లుబాటు అవుతాయా అనే న్యాయపరమైన అంశానికి సంబంధించి...
ఉచిత పథకాలు వ్యయ ప్రాథాన్యతలను వక్రీకరిస్తాయి: జగ్దీప్ ధన్ఖర్
న్యూఢిల్లీ : ఉచిత పథకాలు వ్యయప్రాధాన్యతలను వక్రీకరిస్తాయని ఈ ఉచిత పథకాల పేరుతో జరుగుతున్న పోటాపోటీ రాజకీయాలపైన, దీర్ఘకాలంలో దీని ఫలితాలపైనా దేశ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉందని ఉపరాష్ట్రపతి జగ్దీప్...
మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత పరివర్తనాత్మక మైనది : ముర్ము
న్యూఢిల్లీ : మనకాలంలో లింగసమానత్వ న్యాయాన్ని అందించే అత్యంత పరివర్తనాత్మకమైనది మహిళా రిజర్వేషన్ బిల్లు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభివర్ణించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ బిల్లు వల్ల లోక్సభ ,...
గుజరాత్ హైకోర్టు తీరుపై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి 26 వారాల గర్భ స్రావం కేసు విచారణను గుజరాత్ హైకోర్టు అనవసరంగా వాయిదా వేయడంపై సుప్రీం కోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అనవసర వాయిదా...
నేడు మానవ హక్కుల దినోత్సవం
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948 డిసెంబర్ 10న విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అప్పటి నుంచి డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మానవ హక్కుల...
సుప్రీం, హైకోర్టుల్లో జడ్జి పదవుల ఖాళీలు
కొలిజియమ్ సిఫార్సుల కోసం ప్రభుత్వం నిరీక్షణ
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో ఏడు రెగ్యులర్ జస్టిస్ల స్థానాలు ఖాళీగా ఉండగ, రెండు హైకోర్టులు అసలు రెగ్యులర్ చీఫ్ జస్టిస్లు లేకుండా పనిచేస్తున్నాయి. మరో రెండు...