Home Search
టెస్టు మ్యాచ్ - search results
If you're not happy with the results, please do another search
కాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం….
హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే...
ఉప్పల్ లో భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్కు ఫ్రీ ఎంట్రీ..
హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న తొలి టెస్టుకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. జనవరి 25 నుంచి హైదరాబాద్లో...
భారత్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్: 92ఏళ్ల రికార్డు బ్రేక్..
కేఫ్టౌన్ : సఫారీల గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కేఫ్టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో...
ఇంగ్లాండ్-ఇండియా నాల్గో టెస్టు మ్యాచ్ దృశ్యాలు….
england vs india test match photos
ఇంగ్లాండ్-ఇండియా తొలి టెస్టు మ్యాచ్ దృశ్యాలు….
England-India match scenes in Test series
ఇండియా-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ దృశ్యాలు…
Eng vs India match photos
ఇది క్లిష్టమైన టెస్టు మ్యాచ్
సౌరవ్ గంగూలీ
కోల్కతా: కరోనాతో జరుగుతున్న పోరును భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన శైలీలో విశ్లేషించాడు. దీన్ని క్లిష్టమైన పిచ్పై ఆడుతున్న టెస్టు మ్యాచ్గా పరిగణించాడు. ఇందులో విజయం సాధించాలంటే...
ఐదో టెస్టులోనూ మనదే గెలుపు
ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఇంగ్లండ్ ను ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఓడించింది. మొదటి ఇన్నింగ్స్ లో కులదీప్ యాదవ్,...
ఓడిన కివీస్… టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్
హైదరాబాద్: ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓటమిని చవిచూడడంతో భారత్ మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. ప్రపంచ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో టాప్ -2 ఉన్న రెండు జట్లు ఫైనల్లో...
ఐదో టెస్టుకు కెప్టెన్గా అశ్విన్?
హైదరాబాద్: టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టు ఆడనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి అశ్విన్కు పగ్గాలు అప్పజెప్పనున్నట్టు సమాచారం. 14వ భారత ఆటగాడిగా అశ్విన్ వందో టెస్టు...
రాంచీ టెస్టు భారత్దే
రాంచీ: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగు టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై టీమిండియా గెలుపొందింది. నాలుగు టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 61 ఓవర్లలో ఐదు వికెట్లు...
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు.. విజయానికి 152 పరుగుల దూరంలో భారత్
రాంఛీ: భారత బౌలర్లు సత్తా చాటడంతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి ఇంకో 152 పరుగులు మాత్రమే అవసరం. భారత్ చేతిలో...
మూడో టెస్టులో భారత్ ఘన విజయం…
రాజ్కోట్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 434 పరుగులు తేడాతో భారత జట్టు గెలుపొందింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 122 పరుగులకే...
మూడో టెస్టు: పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్
రాజ్కోట్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 25 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 50 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత...
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ… మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్
రాజ్కోట్: మూడో టెస్టు నుంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధంతరంగా తప్పుకున్నాడు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో టెస్టు మ్యాచ్ మధ్యలో నుంచి అతడు ఇంటికి వెళ్లాడు. అశ్విన్ తన తల్లిని చూసేందుకు...
సూర్య సందేశంతోనే మ్యాచ్ను వీక్షించాను: సర్ఫరాజ్ తండ్రి
రాజ్కోట్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. మ్యాచ్ కు ముందు అనిల్ కుంబ్లే నుంచి ఖాన్ టోపీ అందుకున్నాడు. అదే...
మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. అయ్యర్ పై వేటు!
ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగతుంది. ఇందులో భాగంగా జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్ కు తొలి...