Home Search
నిఘా హెలికాప్టర్ - search results
If you're not happy with the results, please do another search
భారత నిఘా హెలికాప్టర్ను కూల్చేశాం: పాక్ ఆర్మీ
ఇస్లామాబాద్ః భారత్కు చెందిన నిఘా హెలికాప్టర్(ఖ్వాడ్కాప్టర్)ను కూల్చి వేసినట్టు పాకిస్థాన్ సైన్యం శనివారం ప్రకటించింది. సరిహద్దు రేఖ(ఎల్ఓసి)ను దాటి తమ భూభాగంలోకి 500 మీటర్లమేర చొచ్చుకు వచ్చినందున కూల్చి వేసినట్టు పాకిస్థాన్ సైనిక...
వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐఎఎఫ్ సహాయక చర్యలు పాల్గొంది. మంగళవారం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలోని వరద ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలకు సహాయక...
వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలు
హైదరాబాద్ : వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐఎఎఫ్ సహాయక చర్యలు పాల్గొంది. మంగళవారం జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలోని వరద ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలకు సహాయక సామగ్రిని...
ఆర్మీ హెలికాప్టర్ కూలి పైలట్ మృతి
శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో మంచుతో కూడిన ప్రాంతంలో శుక్రవారం భారత ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని గురెజ్ సెక్టార్లోని బరౌమ్ ప్రాంతంలో చీతా హెలికాప్టర్ కూలిపోయిందని రక్షణ...
మాస్కోలో ఐఎస్ మారణకాండ
కచేరీ హాల్లో దుండగుల కాల్పులు 150 మంది మృతి.. 145 మందికి గాయాలు
హాలుకు నిప్పు పెట్టిన ముష్కరులు
దాడి బాధ్యత తమదేనన్న ఇస్లామిక్ స్టేట్ 11 మంది దుండగుల పట్టివేత
మాస్కో...
మాస్కోలో ఐఎస్ మారణ కాండ
మాస్కోలోని ఒక పెద్ద కచేరి మందిరంలోకి శుక్రవారం దుండగులు దూసుకువచ్చి, కాల్పులు జరపగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరి 100 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. ఈ హింసాకాండ చాలదన్నట్లు...
రెడ్సీపై దాడుల ప్రభావం
గత సంవత్సరం అక్టోబర్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదంలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ (యుకె) దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాయి. ఇరాన్ దేశం హమాస్కి మద్దతుగా...
నారీశక్తి, సైనిక పాటవానికి సలామ్..
ఢిల్లీ కర్తవ్యపథ్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
అందరినీ ఆకట్టుకున్న కవాతు
ఊపిరి బిగపట్టేలా చేసిన మహిళల వీర విన్యాసాలు
తొలిసారి మోగిన బిఎస్ఎఫ్ మహిళా బ్యాండ్
అయ్యారే అనిపించిన యుద్ధ విమానాల...
చత్తీస్గఢ్లో నేడే తొలి విడత పోలింగ్
రాయపూర్: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా అభివర్ణిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మంగళవారంనుంచి మొదలు కానుంది.తొలి విడతగా చత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలతో పాటుగా...
రెండు రాష్ట్రాల్లో నేడే పోలింగ్
చత్తీస్గఢ్లో తొలి విడత నక్సల్స్ ప్రభావిత బస్తర్లోనే అత్యధిక స్థానాలు
మిజోరాం ఒకే విడతలో పోలింగ్
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
రాయపూర్: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా అభివర్ణిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్...
హమాస్ ఉనికి ఎప్పటి నుంచి?
టివిలు, పత్రికల్లో ప్రస్తుతం హమస్ అనే సంస్థ గురించి వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా తాజా పరిణామాలపై ఎన్నో అవాస్తవాలు, వక్రీకరణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. చరిత్రనంతటినీ ప్రస్తావించటం ఇక్కడ సాధ్యం...
తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు!?
హైదరాబాద్ : తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బయటపడ్డ భద్రతా లోపాలపై మంగళవారం తిరుమల కొండపై అన్నమయ్య భవన్ లో టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు, కేంద్ర...
మణిపూర్ మంటల పాపం ఎవరిది?
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఏప్రిల్ 3న ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఇంఫాల్లో భారీ ప్రదర్శన చేసేందుకు పిలుపునిచ్చారు. వేలాది మంది గిరిజనులు, కొండజాతి ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చి...
డ్రోన్లు, జాగిలాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం
పూంచ్ /జమ్ము : జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ దాడి చేసి ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. డ్రోన్లు, స్నిఫర్...
చెత్త డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం.. రూ.100 కోట్ల జరిమానా
కొచ్చి: కేరళ లోని కొచ్చిలో డంపింగ్ యార్డ్ వద్ద జరిగిన అగ్నిప్రమాద సంఘటనపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్షానికి కొచ్చి మున్సిపల్...
హిడ్మా చనిపోలేదు.. అదంతా కేంద్రం కుట్ర
హైదరాబాద్ : భద్రాచలం సరిహద్దు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో...
‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య
ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం
భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
నారసింహుని దివ్య దర్శన వేళ
నేటి నుంచి భక్త జనకోటికి యాదగిరీశుని పునర్దర్శన భాగ్యం
యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుని ఆలయానికి నభూతో నభవిష్యతి అనే రీతిలో కృష్ణ శిల సహితమైన విశిష్ట చిత్రకళా అపురూప వైభవాన్ని కల్పించిన అనంతరం నేడు...
కొలంబియా మోస్ట్ వాంటెడ్ పట్టివేత
వాషింగ్టన్ : కొలంబియా మోస్ట్ వాంటెడ్ మాదక ద్రవ్యాల సరఫరాదారు డైరో ఆంటోనియో సుగా (ఒటోనియల్ )ను అధికారులు అరెస్టు చేశారు. కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అతన్ని...
జనంతో ఉండండి
పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురిశాయి, మహాబలేశ్వరంలో 70సెం.మీ రికార్డయింది
ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వరద ఉధృతి
యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ...