Home Search
ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: హరీశ్రావు
సిఎం కెసిఆర్ ఎంఎన్జె ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారు
750 పడకలతో దేశంలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిగా ఎంఎన్జె రికార్డ్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్...
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం…
జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం
9 ఏళ్లలో 21 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు
జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉన్న మెడికల్ సీట్లు
5265కు పెరిగిన ఎంబీబిఎస్ సీట్లు
2832కు చేరిన పీజీ,...
కార్పొరేట్ ఆస్పత్రులతో సర్కారు దవాఖానాల పోటీ
గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్ప్లాంట్
సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం
త్వరలో రూ. 2.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రం
కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది
ప్రాణాలు కాపాడి ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది
ప్రభుత్వాసుపత్రుల్లో మోకాలుమార్పిడి వంటి...
కార్పొరేట్ బడ్జెట్!
పూర్తిగా స్వామి కార్యానికి అంకితమై పని చేయడం ఒక పద్ధతి కాగా, ఆ పేరుతో స్వకార్యాన్ని జరిపించుకోడం మరో విధానం. కేంద్ర ఆర్థిక మంత్రి 2021- 22 బడ్జెట్ రూపకల్పనలో రెండో పద్ధతినే...
ఆగని ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ.. హైదరాబాద్ లో మరో దారుణం..
ఆగని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ పర్వం
ప్రభుత్వం హెచ్చరించిన మారని యాజమాన్యం వక్రబుద్ది
శవాలతో బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న దారుణాలు
చికిత్స పేరుతో రూ.7లక్షలు తీసుకుని బెదిరింపులు
గురువారం బయటపడ్డ మరో కార్పొరేట్ ఆసుపత్రి బాగోతం
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో...
కరోనా టెస్టుల ధరలు పెంచిన ప్రైవేటు ఆసుపత్రులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులకు వైద్య సేవలు చేసేందుకు అనుమతి ఇచ్చి వైద్యశాఖ ధరలు ప్రకటించింది. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఇదే అవకాశంగా...
సంపాదయకీయం: ప్రైవేటు ‘దోచు’పత్రులు!
నయమైన కరోనా రోగుల నుంచి గుంజుకోడమే కాకుండా మృతుల శవాలను కూడా అడ్డంపెట్టి భారీగా నగదు చేసుకొని, కోవిడ్ 19 బాధితుల కొంపలు కూల్చుతున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అమానుషాల వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి....
ఆసుపత్రులపై అదుపు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు దవాఖానాల నియంత్రణ చట్టం?
హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన క్ల్లినికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం...
కరోనా విజృంభణ.. వ్యాక్సిన్ కోసం జనం పరుగులు
గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రులకు పెరిగిన గిరాకీ
రోజుకు 100మందికి టీకా వేస్తున్న కార్పొరేట్ దవాఖానలు
వ్యాక్సిన్ వచ్చిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలతో...
సంపాదకీయం: వైద్యరంగం అధ్వాన్న స్థితి
కరోనా మానవ వైఫల్యాలను పోగు పోసి చూపింది. ఏయే రంగాలలో ఎంతెంత వెనుకబడి ఉన్నామో అనే కోణాన్ని సందేహాతీతంగా బయటపెట్టింది. తన కరాళ నృత్యంతో మానవాళి లోపాల చాంతాడు జాబితాను మన కళ్లముందుంచింది....
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సఫలం
కరోనా కట్టడిపై ప్రభుత్వం సక్సెస్
శరవేగంగా నియంత్రణ నిర్ణయాలు
తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్
మంత్రివర్గ ఉపసంఘం... ప్రత్యేక కంట్రోల్ రూమ్
గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్కోఠి ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులు
ప్రైవేట్, కార్పోరేట్ టీచింగ్...
మోడీ గ్యారెంటీలకు గ్యారెంటీ ఉందా?-2
సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వం నుండి లబ్ధి పొంది తాము సంపాదించిన లాభాలను, సంపదను తిరిగి బ్యాంకులలో దాచుకుంటారనీ, ఆ సొమ్ము నుండి అవసరం ఉన్న సాధారణ ప్రజలకు రుణాలు అందిస్తారనీ ప్రజలంతా...
ఇంట్లో ఈగల మోత- బయట పల్లకీ మోత
శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియాలు ప్రజాస్వామ్య పరిరక్షణకుఉన్న ప్రధాన నాలుగు స్తంభాలు. ఈ నాలుగు స్తంభాలలో ఉన్న మీడియా ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత ప్రధానమైన భూమిక పోషిస్తుంది అనడంలో...
అందరికీ ఆరోగ్య హక్కు
75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్లో రాజ్యాంగ లక్ష్యమైన అందరికీ విద్య, ఆరోగ్యం ఒక నినాదంగానే మిగిలింది. వైద్యం, ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి ఫలాలు పేద వర్గాలకు చేరువకాకపోవడంవల్ల ఆధునిక వైద్యసేవలు అందని...
రాష్ట్ర ఖజానాకు వరాల సవాలు
చెప్పిన గడువు తొమ్మిదవ తేదీకి రైతు బంధు నిధుల విడుదల చేయకపోవటంతో ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. దీంతో సోమవారం నుంచి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం ఆదేశించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి....
మానవత్వానికి వైద్యులు ఆదర్శంగా నిలవాలి
ఆపదలో ఉన్న రోగులను ప్రాణాలు కాపాడాలి
వైద్య విద్యనభ్యసించేందుకు పెద్ద సంఖ్యలో మహిళల ప్రవేశాలు
గాంధీ మెడికల్ కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది
ఉమ్మడి రాష్ట్రంలో వైద్య విద్య ఎంతో నిర్లక్షానికి గురైంది
గాంధీ...
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య విస్తరణ
2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అమలు...
బస్తీ దవాఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే
భైంసా : పట్టణంలోని కాలనీలో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు దవాఖానాలకు దీటుగా...
ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు
పెద్దపల్లి: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం రా్రష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నియోజవర్గంలోని నందన...
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతున్నదని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా, ఇక్కడి వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం...