Home Search
ప్రైవేట్ ఆస్పత్రులు - search results
If you're not happy with the results, please do another search
ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలి: మంత్రి ఈటెల
హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శనివారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి ఈటెల సమావేశం నిర్వహించారు....
ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై హైకోర్టు బుధవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కరోనా వైద్య సేవల నిమిత్తం అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ...
దశ, దిశలేని బిజెపి హామీలు!
‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి...
పనిచేసేవారికి పట్టం
ప్రభుత్వ వైద్యం ప్రజలలో నమ్మకం కల్పించాలి
ఆసుపత్రుల్లో వసతులు పెంచాం.. పనితీరు మెరుగవ్వాలి
నార్మల్ డెలివరీలు పెరగాలి
ప్రభుత్వ, ప్రైవేట్లో సి సెక్షన్లపై ఆడిట్ నిర్వహిస్తాం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు,...
ఐటి కంపెనీలు తెరవాలి
కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్వేవ్ రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా కేంద్రం ని యంత్రణలో ఉంది పిల్లలను ధైర్యం గా స్కూళ్లకు పంపించొచ్చు స్థానం ఆదేశాలతో కేంద్రం గురుకు లాల ప్రారంభం గ్రామీణ ప్రాంతాల్లో...
వ్యాక్సిన్ కొరతతో ముంబయిలో నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్
ముంబయి: వ్యాక్సిన్ డోసుల కొరత కారణంగా బుధవారం ముంబయిలోని పురపాలక, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ వ్యాక్సిన్ సరఫరా జరిగిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడతామని బృహన్ముంబయి...
46 జిల్లాల్లో 10 శాతం మించి కరోనా పాజిటివ్ రేటు
నిబంధనలు కచ్చితంగా పాటించాలని 10 రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కేసులు...
పైవేట్ ఆసుపత్రులపై హైకోర్టులో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ మంగళవారం కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిల్ వేశారు. కరోనా పరిస్థితులలో...
15 రోజుల్లో రాష్ట్రాలకు 1.92 కోట్ల టీకా డోసులు: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి 31వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 191.99 లక్షల (1.92 కోట్ల)డోసుల కొవిడ్19 టీకాలను సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆదోగ్యశాఖ తెలిపింది. వీటిలో 162.50లక్షల డోసుల కొవిషీల్డ్, 29.49లక్షల...
తెలంగాణ, ఎపి మధ్య వాహన రాకపోకలపై ఆంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై ఎపి అధికారులు అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఎపి సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. ఈక్రమంలో మధ్యాహ్నం 12 గంటల...
కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఈటల
హైదరాబాద్: కోవిడ్ టీకాల పంపిణీలోనూ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో రోజుకు లక్షా 50 వేల వరకు కరోనా పరీక్షలు చేస్తున్నామని ఈటల...
బెడ్ల సంఖ్య పెంచండి
కరోనా కేసులు ఇంకా పెరిగితే ఎదుర్కొవడానికి
సిద్ధంగా ఉండాలి, వ్యాక్సినేషన్ వేగవంతం
ఆక్సిజన్ వృథా అరికట్టేలా చర్యలు
జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ...
హైదరాబాద్ లో మరో దారుణం.. సెల్ఫీ వీడియోలో డాక్టర్ కన్నీరుమున్నీరు..
హైదరాబాద్ః రాష్ట్రంలో ఓ వైపు మహమ్మారి కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు అదే కరోనాకు చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు లక్షల్లో బిల్లులు వేస్తూ కరోనా పేషెంట్లను వేధిస్తున్నారు. ఇటీవల ఓ డాక్టర్ కరోనాతో...
అవయవ మార్పిడి రోగులకు బాసట!
ట్రాన్స్ప్లాంటేషన్కే కాదు.. రోగ నిరోధక మందులకు సాయం
ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి సంరక్షణ ప్యాకేజీ అమలు
ఉచితంగా రోగ నిరోధక మందులు సరఫరా
జీవితకాలం ఆర్ధిక చేయూత ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం
హైదరాబాద్ : అవయవ మార్పిడి...
ఏనుగుల కోసం భారీ ఆస్పత్రి..
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ జంతుప్రదర్శన శాల(జూ) గుజరాత్ లోని జామ్ నగర్ లో రూపుదిద్దుకుంది. ఎన్నో రంగాలకు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఈ జూలాజికల్ పార్క్ ను నిర్మించింది. దీనికి...
ఆప్ అంటే బిజెపికి భయం : కేజ్రీవాల్
తార్న్ తరణ్ (పంజాబ్): ఆప్ అంటే బీజేపీకి భయమని, అందుకే అపఖ్యాతిపాలు చేసి చిత్తు చేయాలనుకుంటోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం ధ్వజమెత్తారు. ప్రైవేట్ కంపెనీ నుంచి పంజాబ్ ప్రభుత్వం...
మిర్యాలగూడలో మూడు ఆసుపత్రులు, ల్యాబ్లు, ఐసియు సీజ్
నల్లగొండ:నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్రావు అన్నారు. గురువారం మిర్యాలగూడలోని ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలు
బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులను విస్తరించి, ఆధునీకరణ చేసి అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చి పేదలకు వైద్య సహాయం అందజేస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మీనా...
జిల్లాల్లోనే కీమోథెరపీ
మన క్యా న్సర్ రోగులకు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీమోథెరపీ సదుపా యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 8...
ఈ నెల నుంచే మార్కెట్లోకి గర్భాశయ క్యాన్సర్ ‘ సీరం’ వ్యాక్సిన్
న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు విపరీతంగా సంక్రమిస్తున్న గర్భాశయ క్యాన్సర్ నివారణకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన వ్యాక్సిన్ సెర్వావాక్ ( సిఇఆర్విఎసి) మార్కెట్లో ఈనెల లభ్యం కానున్నదని అధికార...