Home Search
వైద్య పరిశోధన మండలి - search results
If you're not happy with the results, please do another search
మాయదారి వైద్యం!
మనిషికి ప్రాణం పోసేవాడు దేవుడేనని భావిస్తే, ఆ మనిషి అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం చేసి, పునర్జీవితం ప్రసాదించేవాడు వైద్యుడు. అందుకనే వైద్యుడు దేవుడితో సమానమని చెబుతూ ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు....
గుండెపోటు ఘటనలు.. కొవిడ్కు సంబంధంపై పరిశోధన : కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కరోనా వైరస్ ఇటీవల మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఇప్పటివరకు 214 రకాల కొవిడ్ వేరియంట్లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి...
క్యాన్సర్కు రష్యా వ్యాక్సిన్ : పుతిన్ వెల్లడి
మాస్కో : క్యాన్సర్కి రష్యా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ కీలక దశలో ఉందని, త్వరలో దీన్ని అందుబాటు లోకి...
నిఫా మొదటి కేసుపై కేరళ ప్రభుత్వం ఆరా
కొజికోడ్ : నిఫా మొదటి కేసుకు సంబంధించి ఆ ప్రాంతం ఎక్కడిదన్న పరిశీలనలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆ వ్యక్తి ఎలా నిఫా ఇన్ఫెక్షన్కు గురయ్యాడో మొబైల్ టవర్ లొకేషన్ల ద్వారా...
వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ : రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో వేడి తీవ్రతను...
హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో మరొకరి మృతి… ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య
వడోదర : హాంగ్కాంగ్ ఫ్లూగా పేర్కొనే హెచ్3 ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ కలవర పెడుతోంది. ఈ వైరస్ లక్షణాలతో కర్ణాటకలో తొలి మరణం నమోదు కాగా, తాజాగా గుజరాత్ లోని వడోదరలో 58...
హెచ్3ఎన్2
2020-21లో ప్రపంచమంతటా చెప్పనలవికాని మారణ కాండకు కారణమైన కరోనా(కొవిడ్ 19)కు తిరుగులేని చరమగీతం పాడడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. చైనాలో కఠోర లాక్డౌన్లను తట్టుకోలేక ప్రజలు నిషేధాజ్ఞలను కూడా ధిక్కరించి వీధుల్లోకి...
డబ్లుహెచ్వొ చీఫ్ సైంటిస్ట్ పదవికి సౌమ్య స్వామినాథన్ రాజీనామా!
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహెచ్ఒ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. నవంబర్ 30న చీఫ్ సైంటిస్ట్ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత భారత్కు...
జులై 15 నుంచి అందరికీ ఉచితంగా ప్రికాషన్ డోసు
ప్రభుత్వ కేంద్రాల్లో పంపిణీకి ప్రత్యేక కార్యక్రమం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ... 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా...
కరోనాతో భారీగా పెరిగిన ఊబకాయం
అధ్యయనం చేపట్టనున్న ఐసీఎంఆర్, ఎన్ఐఎన్
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ సమయంలో కోట్లాది మంది భారతీయులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో దేశంలో ఊబకాయం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై సంయుక్తంగా...
భారత్ లోనే కొవిడ్ మరణాలు తక్కువ
ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది మృతి చెందారన్న ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చంటూ...
ఒమిక్రాన్ను పసిగట్టే కొత్త కిట్ను రూపొందించిన ఐసిఎంఆర్..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ను పసిగట్టేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్) సరికొత్త కిట్ను రూపొందించింది. ఈ సాంకేతికత (రియల్ టైమ్ ఆర్టిపిసిఆర్ ఆస్పే) కిట్ను డిబ్రుగడ్ లోని ఐసిఎంఆర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం...
కోవిడ్ మరణ ధ్రువ పత్రాల జారీకి మార్గదర్శకాలు
సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కోవిడ్ సంబంధిత మరణాలకు ధ్రువ పత్రాలు జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) మార్గదర్శకాలు రూపొందించినట్టు...
టీకా పొందాక కరోనా సోకడానికి డెల్టా వైరసే కారణం
ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ చేయించుకున్నా కొందరు కరోనా బారిన పడడానికి డెల్టా రకం వైరసే కారణమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ బాధితుల్లో 9.8...
భారత్లో కరోనా సోకిన తొలి వ్యక్తికి మళ్లీ కరోనా
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ 19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళ మహిళకు మళ్లీ కరోనా వైరస్ సోకింది. యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ ఆర్టిపీసీఆర్లో మాత్రం పాజిటివ్గా నిర్ధారణ అయింది....
అన్లాక్కు తొందరొద్దు
లాక్డౌన్ ఎత్తివేతపై జాగ్రత్తగా వ్యవహరించాలి : ఐసిఎంఆర్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్డౌన్ను ఎత్తివేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, రానున్న మూడో ప్రభంజనాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించి, నెమ్మదిగా,...
రెండు వేర్వేరు డోసులు వేసుకోవడంపై ప్రయోగాలు
దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నట్టు తాజా పరిశోధనల్లో వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా విలయ తాండవంలో వ్యాక్సిన్ల కొరత చాలా దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమస్యను నివారించడానికి అందుబాటులో ఉన్న రెండు వేర్వేరు...
కొవాగ్జిన్తో కొవిడ్ 617 ఆటకట్టు
అమెరికా నిపుణుడు ఫౌచీ ప్రశంస
వాషింగ్టన్ : భారత్ బయోటెక్ తయారీ అయిన కొవాగ్జిన్ సామర్థ్యాన్ని వైట్హౌస్ అధికారిక వైద్య సలహాదారు, అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌచీ ప్రశంసించారు. కరోనాలో అత్యంత ప్రాణాంతకపు...
దేశంలో మరో 47,262 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,262 మందికి కరోనా సోకిందని, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్...
దేశంలో కొత్తగా 13,052 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 7,50,964 మందికి పరీక్షలు నిర్వహించగా 13,052 మందికి కరోనా వైరస్ సోకింది. మరో 13,965 మంది బాధితులు...