- Advertisement -
సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా తెరకెక్కించిన చిత్రం రిపబ్లిక్. అక్టోబర్ 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. హీరో హీరోయిన్స్కి మధ్య ఉండే రొటీన్ లవ్ ఈ చిత్రంలో ఉండదు. రియల్ స్టోరీ ఇది. అలాగే దీని ప్రభావం ప్రేక్షకులపై ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ ఒక జెమ్ లాంటి వ్యక్తి. నేను ఇప్పటి వరకు చాలా మందితో నటించాను. కానీ సాయి తేజ్ ఈ సినిమాలో చాలా కష్టపడి నటించాడు. నేను ఈ సినిమాలో నటించింది 22 రోజులు అయితే డబ్బింగ్కి 15 రోజులు తీసుకున్నా. తెలుగులో ఇంకో కథ విన్నాను. ఆ సినిమా చేసే ఆలోచన ఉంది. తమిళ్లో రెండు సినిమాలు పూర్తయ్యాయి. ఇంకా హిందీలో ఒక సినిమా చేశా.
Aishwarya Rajesh about REPUBLIC Movie
- Advertisement -