- Advertisement -
హైదరాబాద్: టెలివిజన్ పాపులర్ యాంకర్, టాలీవుడ్ నటుడు ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండి రంగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మే 1 వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త అందరినీ షాక్కు గురిచేసింది. టాలీవుడ్ ప్రముఖులు, ఇతరులు అతని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ప్రదీప్ మాచిరాజు తన నటన, యాంకరింగ్ నైపుణ్యాలతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రదీప్ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఆ సిన్మాకు భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
Anchor Pradeep Machiraju father passed away
- Advertisement -