Saturday, April 27, 2024

ఎపిలో కొత్తగా 138 కరోనా కేసులు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

AP Reports 138 new corona cases in 24 hrs

అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల్లో 31,065 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 138మందికి కరోనా పాజిటీవ్ నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 20,73,390కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 118మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 20,56,788మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,157 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

AP Reports 138 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News