Tuesday, April 30, 2024

సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది: అపోలో జేఎండి సంగీతారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో జేఎండీ సంగీతారెడ్డి తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సాయి తేజ్‌‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని అపోలో జేఎండీ పేర్కొన్నారు. గత రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సాయిధరమ్‌ తేజ్‌కి ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కాగా, సాయి రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

Apollo JMD Sangeetha Reddy about Sai Tej’s Health

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News