Wednesday, May 1, 2024

ఆర్మూర్‌లో విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎస్‌సి వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్మూర్‌లోని డిగ్రీ కళాశాలలో విద్యార్థిని గోలి రక్షిత చదువుతోంది. రక్షిత తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. రక్షిత మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాల తెలియాల్సి ఉంది.

Also Read: అభినవ అశోకుడి సంకల్పం…. పచ్చని ఛత్రం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News