Wednesday, May 1, 2024

ఎసిబి వలకు చిక్కిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

- Advertisement -
- Advertisement -

వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎసిబి వలకు చిక్కారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దొడ్డ లలిత లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వరంగల్ ఎసిబి అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పేకాటలో రూ.300 కోసం చంపేశారు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News