Sunday, May 5, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు మ్యాచ్‌లో ఆసీస్ జట్టు 23 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మార్నస్ లబుషింగే 3 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా(26), స్టీవెన్ స్మిత్(01) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News