Saturday, April 27, 2024

నేను సీమ వాసి అని లోకేశ్‌కు తెలియదా?: అవినాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేత లోకేశ్ యువగళం పాదాయత్రపై ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో తాను పాదయాత్ర చేస్తే తప్పు అని, తాను సీమ వాసి అని లోకేష్‌కు తెలియలేదని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసత్వం పుణికి పుచ్చుకుని అధికారి పార్టీపై లోకేశ్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గుర్తు లేదా? అని ప్రశ్నించారు. అబద్ధాల కోరులను ప్రజలు ఎవరూ నమ్మరని విమర్శించారు.

Also Read: చనిపోయిన తండ్రి తిరిగొచ్చేసరికి… అంతా షాక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News