- Advertisement -
హైదరాబాద్: బీహార్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఐదుగురు ఎంఐఎం ఎంఎల్ఎలు పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా ఎన్నికైన ఎంఎల్ఎలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పదో తేదీన వెలువడిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో అక్తరుల్ ఇమాన్, మహమ్మద్ ఇజహర్ అస్ఫీ, షానవాజ్ ఆలం, రకునుద్దీన్, అన్జర్ నయీమి ఎంఎల్ఎలుగా ఎన్నికయ్యారు. బీహార్లోని అమౌర్, కోచాధమన్, జోకీహాట్, బైసీ, బహదూర్గంజ్ నియోజకవర్గాల్లో వారు గెలుపొందారు.
Bihar MLAs meet AIMIM chief Asaduddin Owaisi
- Advertisement -