Sunday, April 28, 2024

వైసిపి కార్యకర్తలపై బిజెపి నేతలు పెట్రోల్, వేట కోడవళ్లతో దాడి….

- Advertisement -
- Advertisement -


అమరావతి: భూవివాదంలో వైసిపి కార్యకర్తలపై బిజెపి నేతలు దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివప్ప, ఈరన్న వైసిపి కార్యకర్తలపై బిజెపి నేతలు పెట్రోల్, వేట కోడవళ్లతో దాడి చేశారు. ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News