- Advertisement -
అమరావతి: నెల్లూరు జిల్లాలో మంగళవారం క్షుద్రపూజల కలకలం రేగింది. పడుగుపాడులోని క్రికెట్ మైదానంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు లభించాయి. గ్రౌండ్ లో నల్లకోడిని కోసి పసుపు, కుంకుమతో పూజలు చేసినట్టు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో పడుగుపాడు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూజలు నిర్వహించిన వాళ్లకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
black magic in nellore District andhra pradesh
- Advertisement -