Saturday, April 27, 2024

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాలీషా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ “సినిమా అవుట్‌పుట్ సూపర్‌గా వచ్చింది. సినిమాలో సరికొత్త సుధీర్‌ను చూస్తారు. ఈ సినిమా వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో మాసీగా ఉంటుంది. ప్రేక్షకులు ఊహించని మలుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా అలరించనుంది. నవంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News