Friday, April 26, 2024

గిరిజన మహిళ ప్రసవవేదన (వీడియో)

- Advertisement -
- Advertisement -

carried pregnant woman to hospital on shoulders

గుండాల: నిండు గర్భిణికి పురిటి నొప్పులు మొదలవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నర్సాపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ లూలవత్ మమతకు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లన్నవాగు తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో 108 వాహనం గ్రామంలోకి వెళ్లలేకపోయింది. కుటుంబ సభ్యులు గర్భిణి మమతను ద్విచక్రవాహణంపై వాగు వద్దకు తెచ్చారు. అతికష్టం మీద వాగును దాటించారు. ఆ తర్వాత 108 సిబ్బంది మహిళను గుండాల ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News