- Advertisement -
అమరావతి: టిడిపికి కొత్తరూపు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తులు షురూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు నియోజకవర్గాలకు పాతవారిని తప్పించి కొత్త ఇన్ ఛార్జ్ లను నియమించారు. గత ఎన్నికల్లో విఫలమైన టిడిపిని మళ్లీ బలోపేతం చేయడానికి పార్టీ అధినేత నడుంబిగించారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన చేశారు. కొత్త ఇన్ ఛార్జ్ లను మాత్రమే కాదు, ప్రతి రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక సమన్వయకర్తను కూడా నియమించారు.
పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలు వీరే…
- Advertisement -