Thursday, May 9, 2024

కొత్త ఇన్‌చార్జిలను నియమించిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

Chandrababu announced new parliamentary in-charges

అమరావతి: టిడిపికి కొత్తరూపు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తులు షురూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు నియోజకవర్గాలకు పాతవారిని తప్పించి కొత్త ఇన్ ఛార్జ్ లను నియమించారు. గత ఎన్నికల్లో విఫలమైన టిడిపిని మళ్లీ బలోపేతం చేయడానికి పార్టీ అధినేత నడుంబిగించారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన చేశారు. కొత్త ఇన్ ఛార్జ్ లను మాత్రమే కాదు, ప్రతి రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక సమన్వయకర్తను కూడా నియమించారు.

                           పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలు వీరే…

Chandrababu announced new parliamentary in-charges

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News