Thursday, May 16, 2024

వాసాల‌మ‌ర్రి గ్రామ‌స్తుల‌తో కలిసి భోజనం చేసిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

CM KCR Have lunch with villagers in Vasalamarri

యాదాద్రి భువ‌న‌గిరి: జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం వాసాల‌మ‌ర్రిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేశారు. 23 వంట‌కాల‌తో దాదాపు మూడు వేల మందికి ఒకేసారి భోజ‌న ఏర్పాట్లు చేశారు. భోజన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించిన సిఎం కెసిఆర్.. భోజ‌నం చేస్తున్న మ‌హిళ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి యోగ‌క్షేమాల‌తోపాటు భోజ‌నాలు ఎలా ఉన్నాయ‌ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు వాసాల‌మ‌ర్రిలోని కోదండ రామాల‌యంలో సిఎం కెసిఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. భోజనాల అనంతరం సిఎం కెసిఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక, గతేడాది అక్టోబర్ లో వాసాలమర్రిని కెసిఆర్ దత్తత తీసుకుంటానని హామి ఇచ్చిన విషయం తెలిసిందే.

CM KCR Have lunch with villagers in Vasalamarri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News