Saturday, May 4, 2024

పియూష్ గోయల్ తో కెసిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. బాయిల్డ్‌ రైస్‌ సేకరణ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ ఎంపిలు, సురేష్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News