Sunday, April 28, 2024

అమరవీరులకు నివాళులు అర్పించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR pays tributes to freedom fighters on Shahid Diwas

హైదరాబాద్ : అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్) సందర్భంగా, దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం అనేక రూపాల్లోసాగిందనీ, అమరుల త్యాగాలతో దేశ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను దేశం సగర్వంగా నిర్వహించుకుంటున్నదని ఈ సందర్భంగా సిఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి త్యాగాలను స్మరించుకునే కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిందన్నారు.

CM KCR pays tributes to freedom fighters on Shahid Diwas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News