Tuesday, April 30, 2024

ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన మాధవి బుధవారం తెల్లవారుజామున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు కలెక్టర్ దంపతులకు శభాకాంక్షలు తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నామని ట్వీట్ చేశారు.

Collector Anudeep wife delivery in Govt Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News