Wednesday, May 8, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Constable Suicide in Visakha Steel Plant

అమరావతి: ఎపిలోని విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ రమేష్ నాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సెక్టార్ 3లోని ఇంట్లో రమేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష కోసం కెజిహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Constable Suicide in Visakha Steel Plant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News