Sunday, April 28, 2024

మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత… ఇద్దరు కరోనా రోగులు మృతి

- Advertisement -
- Advertisement -

Corona patient dead in Maharaja hospital

అమరావతి: విజయనగరంలోని మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఇద్దరు కరోనా రోగులు చనిపోయారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రాత్రి రెండు గంటల సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో కరోనా రోగులు చనిపోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విజయగరం జిల్లా కలెక్టర్ హరిజవహరలాల్ ఆ ఆస్పత్రిని సందర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారి అంబులెన్స్ లో ఆక్సిజన్ అందించి ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News