Thursday, May 16, 2024

తెలంగాణలో కొత్తగా 118 మందికి కరోనా….

- Advertisement -
- Advertisement -

Corona telangana health bulletin

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 118 మందికి కరోనా వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 2.94 లక్షలకు చేరుకోగా 1601 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 2.9 లక్షల మంది కోలుకోగా 2092 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో 78.79 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర (20.26 లక్షలు) తొలి స్థానంలో ఉండగా కర్నాటక (9.39 లక్షలు) రెండో స్థానం, కేరళ (9.29 లక్షలు) మూడో స్థానం ఆంధ్ర ప్రదేశ్ (8.87 లక్షలు) నాలుగో స్థానం, తెలంగాణ 12వ స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News