Tuesday, April 30, 2024

రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

Finance Minister Nirmala Sitharaman Meet with President

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించనుంది. కాసేపట్లో పార్లమెంట్‌లో ఆత్మ నిర్భర్ బడ్జెట్‌ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను నిర్మలా సీతారామన్ కలిశారు.  మొదటి సారి కాగితరహిత బడ్జెట్‌ను మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. కరోనా విజృంభణ తరువాత తొలి బడ్జెట్ కావడంతో సామాన్యులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పలు రంగాలు రాయితీలు, కేటాయింపులపై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. బడ్జెట్‌తో ఊరట లభిస్తుందని వేతన జీవులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో కొత్త బుల్లెట్ రైలు మార్గాలు ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News