- Advertisement -
డెహ్రాడూన్: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కోవిడ్-19పై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా మనలాంటి జీవిగా త్రివేంద్రసింగ్ పేర్కొన్నారు. మనలాగే కరోనా కూడా జీవించాలనుకుంటుందని జోక్యం చేప్పారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మారుస్తున్నదని త్రివేంద్రసింగ్ వెల్లడించారు. మనలాగే కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
Corona virus has a right to life Says Former Uttarakhand CM
- Advertisement -