Saturday, April 27, 2024

నడిరోడ్డుపై కరోనా బాధితురాలు మృతి

- Advertisement -
- Advertisement -

covid-19 patient died on road at srikakulam

అమరావతి: శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై కరోనా బాధితురాలు మృతి చెందింది. రాజంపేటకు చెందిన మహిళకు కరోనా వైరస్ సోకింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తక్షణ వైద్య సదుపాయం కోసం రూ.60వేలు కట్టాలని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. ఆన్ లైన్ పేమెంట్ ను ఆస్పత్రి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో ఆమె రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News