Saturday, April 27, 2024

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన కివీస్..

- Advertisement -
- Advertisement -

ముంబయి: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది. భారత్ నిర్ధేశించిన 539 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు వెంట వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. అర్థశతకంతో రాణించిన డారిల్ మిచెల్(60) ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా, టామ్(0) రనౌట్ అయ్యాడు. దీంతో 134 పరుగులకు న్యూజిలాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో హెర్నీ నికోలస్(36), రచిన్ రవీంద్ర(0)లు ఉన్నారు.

Daryl Mitchell dismissed by Axar Patel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News