Thursday, May 16, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ…55/3

- Advertisement -
- Advertisement -

Delhi loss 3rd wicket for 130

 

దుబాయ్: షార్జాలో ముంబయి ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిని ఢిల్లీ జట్టు 8 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 55 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఢిల్లీ జట్టులోని బ్యాట్స్‌మెన్లు పృధ్వీ షా (06), శిఖర్ ధావన్(8), స్టివెన్ స్మిత్ (9) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (23), శేయస్ అయ్యర్ (06) పరుగులు చేశారు. ఢిల్లీ జట్టు 72 బంతుల్లో 75 పరుగులు చేయాలి. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా, నాథన్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News