Thursday, May 16, 2024

ఢిల్లీ లక్ష్యం 130

- Advertisement -
- Advertisement -

Delhi capitals target is 130 runs

 

దుబాయ్: షార్జా స్టేడియంలో ముంబయి ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు ముందు 130 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఉంచింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కరే 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.   ముంబయి జట్టు బ్యాట్స్ మెన్లు క్వింటన్ డికాక్ (19), హర్ధిక్ పాండ్యా(17), సౌరభ్ తీవారి(15), జయంత్ యాదవ్(11), రోహిత్ శర్మ(07), కీరన్ పోలార్డ్(06), కృనాల్ పాండ్యా(13 నాటౌట్), నాథన్ కౌల్టర్ నీల్(01), జస్ప్రీత్ బుమ్రా(01) పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అవీష్ ఖాన్, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా అన్రిచ్ నోర్ట్జ్, అశ్విన్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News