Wednesday, May 1, 2024

కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 74,843 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,776 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారం హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు వచ్చిందన తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News