Wednesday, May 1, 2024

విడాకుల తీసుకోబోతున్న ధనుశ్, ఐశ్వర్య రజనీకాంత్

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటుడు ధనుశ్, ఐశ్వర్య రజనీకాంత్ 18 వైవాహిక బంధం తర్వాత ఇప్పుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిరువురు 2022 నుంచే వేరుపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వారిరువురు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నారని సమాచారం. వారిద్దరు పరస్పర అంగీకారంతో సెక్షన్ 13బి కింద విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగా జీవిస్తున్నారు. వారిద్దరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు 2006లో, 2010లో జన్మించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News