Friday, April 26, 2024

ధరణి పోర్టల్ సర్వే నిర్లక్ష్యం.. సిబ్బందికి నోటీసులు

- Advertisement -
- Advertisement -

Dharani portal survey negligence Notices to staff

శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలో ఆస్తుల నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేసిన అధికారులకు నోటీసులు అందాయి. శంకర్ పల్లిలో ఆస్తుల నమోదు ప్రక్ర్రియను అదనపు కలెక్టర్ హరీశ్ ఆదివారం పరిశీలించారు. ధరణి పోర్టల్ సర్వేను నిర్లక్ష్యం చేశారని మొత్తం 11మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. ఆరుగురు వీఆర్వోలు, ఐదుగురు బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇస్తూ అదనపు కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గడువులోపు సర్వే పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆయన ఆదేశించారు.

Dharani portal survey negligence Notices to staff

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News