Thursday, May 16, 2024

రాజస్థాన్ లో భూకంపం..

- Advertisement -
- Advertisement -

Earthquake of magnitude 5.3 hits Bikaner in Rajasthan

జైపూర్: రాజస్థాన్ లో భూకంపం సంభవించింది.బుధవారం రాష్ట్రంలోని బికనర్ లో తెల్లవారుజామున 5.24 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు తెలిపింది.బికనర్ కు పశ్చిమ-వాయువ్య దిశలో 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో భూకేంద్రం ఏర్పడిందని పేర్కొంది. భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం కాని, ఆస్థి నష్టం కాని జరగలేదని తెలిపింది.

Earthquake of magnitude 5.3 hits Bikaner in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News