- Advertisement -
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో నిరుపేద విద్యార్థులకు చదువు భారంగా మారిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. కంఠాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రూ.5 లక్షల విలువైన 40 ట్యాబ్లు పంపిణీ చేశామని, ఆన్లైన్లో విద్యకు స్మార్ట్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్లు తప్పనిసరి అయిందన్నారు.
- Advertisement -