Thursday, May 16, 2024

ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు

- Advertisement -
- Advertisement -

TS Logo

మన తెలంగాణ/హైదరాబాద్: ఉపాధి కూలీల వేతనం రూ.237కు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కూలీల వేతనాన్ని రూ.211 నుంచి రూ.237కు పెంచింది. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ వేతనం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వేతనాల పెంపుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Employment guarantee wages increased in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News