Wednesday, May 1, 2024

ఎయిమ్స్‌లో చేరిన నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారని అభిజ్ఞవర్గాల భోగట్టా. 63 ఏళ్ల ఆమె ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో అడ్మిట్ అయినట్లు తెలిసింది. ఆమెను మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News