Saturday, April 27, 2024

గోదావరిలో ఐదుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

Five members missing in Godawari river

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరిలో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాసులుగా గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News