Wednesday, May 15, 2024

రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

Four female workers were killed in road accident

చెన్నై : తమిళనాడు లోని తూత్తుకుడి జిల్లా పుడియపుత్తూరులో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వ్యాన్, ట్యాంకర్ ఢీకొని నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 15 మంది కార్మికులు ఉన్నారు. తూత్తుకుడి వైపు వెళ్తున్న ఈ వ్యానును తూత్తుకుడి నుంచి పుతియంపుత్తూరుకు వెళ్లున్న నీళ్ల ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News