Wednesday, May 15, 2024

ట్రక్కును ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four youths killed in car accident in Rewari

 

ఛండీగఢ్: హర్యానా రాష్ట్రం రివారీ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు యువకులు ఘటనా స్థలంలో మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహేందర్‌గఢ్ ప్రాంతం నుంచి తన సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News