Friday, April 26, 2024

ముగిసిన రావత్ దంపతుల అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

General Bipin Rawat's funeral end

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక దంపతుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. సైనిక లాంఛనాలతో రావత్ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో 800 మంది భారత సైనికులతో పాటు పొరుగుదేశాల ఆర్మీ కమాండర్లు పాల్గొన్నారు. అంత్యక్రియల్లో శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఆర్మీ కమాండర్లు, వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు పాల్గొన్నారు. బిసిన్ రావత్ దంపతుల చితికి కుమారైలు దహన సంస్కారాలు చేశారు. రావత్ అంతిమ యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కడసారి నివాళులు ఆర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News