- Advertisement -
హైదరాబాద్: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వరద నీరు వస్తుండడంతో ఇరు ప్రక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటి మట్టం 41 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరిలో 7,72,359 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
- Advertisement -