Saturday, May 4, 2024

టిఎస్‌ఐపాస్ ద్వారా భారీగా పెట్టుబడులు: పాషా ఖాద్రి

- Advertisement -
- Advertisement -

Heavy investments with TS I Pass in Telangana

 

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ కృషితో తెలంగాణకు ఐటి, ఇతర పరిశ్రమలు వస్తున్నాయని ఎంఎల్‌ఎ పాషా ఖాద్రి తెలిపారు. మూడో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాషా ఖాద్రి మాట్లాడారు. టిఎస్‌ఐపాస్ ద్వారా భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని కితాబిచ్చారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, హైదరాబాద్ పాత బస్తీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News